‘ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చ కుల మీడియా’ | YSRCP MP Vijayasai Reddy Tweet On Yellow Media | Sakshi
Sakshi News home page

‘ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చ కుల మీడియా’

Oct 3 2022 11:35 AM | Updated on Oct 3 2022 11:51 AM

YSRCP MP Vijayasai Reddy Tweet On Yellow Media - Sakshi

ఎల్లో మీడియాపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చకుల మీడియా అంటూ ట్వీట్‌ చేశారు.

సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చకుల మీడియా అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘విశ్వసనీయతను పూర్తిగా వదిలేసింది. జాతి నేతను లేపి నిల్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజాసేవలో ఉన్న మర్యాదస్తుల మీద కులపిచ్చితో విషం చిమ్ముతోంది. దస్పల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాయించడం, రాయడం దాంట్లో భాగమే’’ అని విజయసాయిరెడ్డి ట్వీటర్‌లో మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement