జోగి రమేష్‌ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు | Chandrababu Govt Revenge Politics on Jogi Ramesh Family | Sakshi
Sakshi News home page

జోగి రమేష్‌ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

Jan 2 2026 3:57 PM | Updated on Jan 2 2026 5:56 PM

Chandrababu Govt Revenge Politics on Jogi Ramesh Family

సాక్షి, విజయవాడ:  మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. జోగీ రమేష్‌పైకు డాక్టర్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సందర్భంగా జోగి రమేష్‌ను కలిసేందుకు వచ్చిన భార్య, కుమారుడితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు అందించారు. కాగా, కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష‍ సాధింపులో భాగంగా కూటమి ప్రభుత్వం జోగి రమేశ్‌ను అరెస్టు చేసింది.

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement