చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపులు.. భూమనకు నోటీసులు | Police Has Issued Notices To Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపులు.. భూమనకు నోటీసులు

Oct 21 2025 1:29 PM | Updated on Oct 21 2025 1:37 PM

Police Has Issued Notices To Bhumana Karunakar Reddy

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న  ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement