‘ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలి’ | Nandigam Suresh Serious On MP Raghurama Krishnam Raju Comments | Sakshi
Sakshi News home page

‘ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలి’

Sep 18 2020 4:27 PM | Updated on Sep 18 2020 4:31 PM

Nandigam Suresh Serious On MP Raghurama Krishnam Raju Comments - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణం రాజు పశువు కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ సురేశ్‌ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘బ్యాంకులకు ఎగనామం పెట్టిన చరిత్ర నీది. మెప్పుకోసం పార్లమెంట్‌లో వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకునే వ్యక్తివి నువ్వు’అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement