సత్తెనపల్లె వీధుల్లో బుల్లెట్ బండిపై మంత్రి అంబటి చక్కర్లు
Feb 25 2024 5:39 PM | Updated on Feb 25 2024 5:47 PM
సత్తెనపల్లె: మంత్రి అంబటి రాంబాబు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ప్రతీరోజూ వాకింగ్ చేస్తూ సత్తెనపల్లె ప్రజలను పలకరించే అంబటి రాంబాబు స్టైల్ మార్చారు. ఈరోజు బుల్లెట్ బండిపై సత్తెనపల్లెంతా తిరిగి పట్టణ ప్రజలను పలకరించారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు.