ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం సరికాదు... | - | Sakshi
Sakshi News home page

ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం సరికాదు...

Apr 21 2025 7:59 AM | Updated on Apr 21 2025 7:59 AM

ప్రజల

ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం సరికాదు...

ప్రజాస్వామ్య వ్యతిరేక

బిల్లులు చెల్లవు

ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి వ్యకిరేకమైన ఈ చట్టాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలి. ముస్లింలు చేసే ఈ ధర్మ పోరాటానికి క్రైస్తవ సంఘాల తరుఫున మద్దతునిస్తాం.

– నందమూరి క్రిష్టోఫర్‌,

అధ్యక్షులు, పాస్టర్స్‌ ఫెలోషిప్‌

పల్నాడు జిల్లా

మత విభజనకు, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముస్లింలే కాదు ప్రజలందరూ వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శాంతియుత పోరాటాలు ఉధృత ఉద్యమాలు కాకమునుపే చట్టాన్ని రద్దు చేయాలి.

– కొల్లా రాజమోహన్‌రావు,

నల్లమడ రైతుసంఘం నాయకులు

ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం సరికాదు... 1
1/1

ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం సరికాదు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement