పులిచింతల సమాచారం
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ మాచవరానికి చెందిన బీహెచ్ బాలకృష్ణారావు, సేతు మాధవి, కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు.
రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెడన లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉప్పాల రాము, జెడ్పీ చైర్పర్సన్ హారిక సోమవారం నిరసన ర్యాలీ చేశారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిలద్వారా వెళుతుంది.


