Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట | Sakshi
Sakshi News home page

Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట

Published Sat, Feb 10 2024 6:01 AM

Land for jobs scam: Delhi court grants interim bail to ex-Bihar CM Rabri Devi, daughters Misa Bharti, Hema Yadav - Sakshi

న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో బిహార్‌ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది.

రెగ్యులర్‌ బెయిల్‌ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్‌ జడ్జి విశాల్‌ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్‌ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement