ఎన్నికల వ్యయాన్ని సవరించిన కేంద్రం | Elections Expenses Changed By Central | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యయాన్ని సవరించిన కేంద్రం

Oct 20 2020 1:26 PM | Updated on Oct 20 2020 1:26 PM

Elections Expenses Changed By Central - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల వ్యయాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికలకు రూ. 77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ. రూ.30.80 లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ణయించింది. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలో సవరణ చేసినట్లు కేంద్రం పేర్కొంది. సవరించిన నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement