రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు | Election Commission To Announce Schedule For 4 States Assembly Elections | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌.. ప్రకటించనున్న ‘ఈసీ’

Aug 16 2024 8:45 AM | Updated on Aug 16 2024 4:02 PM

Election Commission To Announce Schedule For 4 States Assembly Elections

సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్‌(ఈసీ) శుక్రవారం(ఆగస్టు 16) మళ్లీ ఎన్నికల నగారా మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది. 

హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్ముకు అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement