శిథిలావస్థలో రంగశాల | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో రంగశాల

Sep 8 2026 1:59 AM | Updated on Sep 8 2026 1:59 AM

నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో నిర్మించిన రంగనాథ రంగశాల శిథిలావస్థకు చేరింది.

- 8లో

ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంగా నరసింహ

రామగిరి(నల్లగొండ) : టీజీఎస్‌ఆర్‌టీసీ నల్లగొండ రీజియన్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌గా (ఆపరేషన్స్‌ అండ్‌ మెకానికల్‌) నరసింహ, నల్లగొండ డిపో మేనేజర్‌గా మేరీ లావణ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్‌ఎం నరసింహ మాట్లాడుతూ రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నల్లగొండ రీజియన్‌ను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement