రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌నెట్‌ లీగల్ నోటీసులు | AP Fibernet Issue Legal Notice For Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌నెట్‌ లీగల్ నోటీసులు

Dec 21 2024 5:22 PM | Updated on Dec 21 2024 5:38 PM

AP Fibernet Issue Legal Notice For Ram Gopal Varma

‍టాలీవుడ్‌ సినీ దర్శకుడు రాం గోపాల్‌ వర్మకు ఏపీ ప్రభుత్వం మరోసారి లీగల్‌ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్‌నెట్‌ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.   వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్‌ చేస్తుందని తెలుస్తోంది.  ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా వర్మతో పాటు ఆర్‌జీవి ఆర్వీ సంస్థ, పార్టనర్ గొట్టుముక్కల రవి శంకర్ వర్మకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఫైబర్‌ నెట్‌ మాజీ ఎండి మధు సుధన్‌ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement