సమరయోధుల బలిదానాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

సమరయోధుల బలిదానాలు చిరస్మరణీయం

Aug 16 2026 12:09 AM | Updated on Aug 16 2026 12:09 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాలక్రైం: స్వాతంత్య్ర సమరయోధుల బలిదానాలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది విధి నిర్వాహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్‌ అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీలు రమేశ్‌, నాగేంద్రగౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement