● అదనపు కలెక్టర్ అనిల్కుమార్
మహబూబాబాద్: డిఫాల్ట్ రైస్ మిల్ల ర్లపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సీఎంఆర్ తదితర విషయాలపై సంబంఽధిత అధికారులు, మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న సీఎంఆర్ గడువులోగా పెట్టాలని చెప్పారు. సీఎంఆర్ విషయంలో ఆలస్యం చేయవద్దన్నారు. బియ్యం సరఫరా సజావుగా కొనసా గేందుకు రైస్మిల్లర్లు జిల్లా యంత్రాగానికి పూర్తి సహకారం అందించాలన్నారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం నర్సింహారావు, డీసీఎస్ఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


