ఈ ఫొటోలోని వృద్ధ దంపతుల పేర్లు చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం. వీరికి వెల్వడం గ్రామంలో సర్వే నంబరు 498/1లో ఇల్లు ఉండేది. 2016లో మైలవరం–నూజీవీడు ఆర్అండ్బీ రహదారి విస్తరణలో భాగంగా వీరి ఇంటిని అధికారులు కూల్చారు. అప్పటి నుంచి వీరికి ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వలేదు. పరిహారం ఇస్తారా... లేదా.. ఆత్మహత్య చేసుకుంటాం అంటున్న ఈ దంపతుల హృదయ వేదన పాలకుల చెవికి ఎక్కటం లేదు.
–చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం
(బాధితులు, వెల్వడం)


