ఎన్‌సీసీకి 30 మంది విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీకి 30 మంది విద్యార్థుల ఎంపిక

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

కేజీఎఫ్‌: గ్రామీణ విద్యా సంస్థకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు కఠిన శ్రమ, దైహిక పరీక్షలలో నెగ్గి జాతీయ కెడెట్‌ కార్ప్‌ (ఎన్‌సిసి)కి ఎంపికయ్యారు. కోలారు ఎన్‌సీసీ అధికారుల బృందం శుక్రవారం గ్రామీణ విద్యా సంస్థకు వచ్చి పాఠశాలలో 50 మందికి పైగా ఆసక్తి కలిగిన విద్యార్థులకు వివిధ దశలలో లిఖిత, దైహిక సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. అత్యుత్తమ ప్రదర్శన చూపిన 30 మందిని ఎన్‌సీసీకి ఎంపిక చేశారు. సంస్థ కార్యదర్శి ఆము లక్ష్మీనారాయణ, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement