ప్రలోభాలకు లొంగొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాలకు లొంగొద్దు

Nov 24 2023 2:04 AM | Updated on Nov 24 2023 2:04 AM

- - Sakshi

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల దృష్టంతా యువత ఓట్లపైనే ఉంది. తాయిలాలతో ప్రలోభపెట్టి, గంపగుత్తగా ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యువత ప్రలోభాలకు లొంగొద్దు.

– రఘురామన్‌

ఓటు వజ్రాయుధం

కరీంనగర్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆ దిశగా ఆలోచించే అభ్యర్థులకు యువత ఓటు వేసి, గెలిపిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఓటు వజ్రాయుధం. సరైన అభ్యర్థికే వేయాలి.

– జె.తెజస్వి

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement