ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి

Apr 23 2025 8:23 AM | Updated on Apr 23 2025 9:07 AM

హసన్‌పర్తి: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్‌ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్‌ 468 మార్కులు, చక్రిక 468, ఎన్‌.జశ్వంత్‌ 467, వరుణ్‌ తేజా 467, శివకుమార్‌ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్‌ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్‌ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్‌ 484 మార్కులు సాధించాడు. సీనియర్‌ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్‌ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్‌ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్‌, సురేందర్‌రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్‌, మురళీధర్‌, సురేశ్‌, సంతోశ్‌రెడ్డి అభినందించారు.

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి1
1/6

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి2
2/6

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి3
3/6

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి4
4/6

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి5
5/6

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి6
6/6

ఇంటర్‌లో ‘శివాని’ విజయదుందుభి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement