Married Woman Suspicious Death In Chittoor, Family Suspects Her Brother-in-law - Sakshi
Sakshi News home page

Chittoor Crime: భర్తకు దూరంగా భార్య.. అనుమానాస్పద మృతి.. మరిదే కారణమంటూ..

Published Sat, May 28 2022 4:55 PM

Suspicious Death Of Married Woman In Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌: నగరంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. టూ టౌన్‌ సీఐ యతేంద్ర కథనం మేరకు, నగరానికి చెందిన జగదీశ్వరి (42) కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆమె మరిది శ్రీహరే కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ యతేంద్ర కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా..

Advertisement
Advertisement