విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు | Human Trafficking Ring Dismantled in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు

Dec 21 2024 9:06 AM | Updated on Dec 21 2024 10:18 AM

Human Trafficking Ring Dismantled in Visakhapatnam

సాక్షి,విశాఖ : విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. కిరండోల్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమణ రవాణా జరుగుతుందనే సమాచారంతో రైల్వే పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 11మంది మైనర్లను రక్షించారు. బాలికల్ని తమిళనాడుకు తరలిస్తున్న ముఠాను నిందితుడు రవి బిసోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దర్యాప్తులో ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒరిస్సా పోలీసులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement