ACB Raids On Paychayat Secretary In Karnataka - Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీ ఉద్యోగి 

Published Mon, Dec 6 2021 8:04 AM

ACB Raids On Panchayat Secretary In Karnataka - Sakshi

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నవళగుంద పంచాయతీ ఉద్యోగి తలాటి ప్రదీప్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాలు... ఇటీవల కురిసిన భారీ వర్షా­ల­తో కూలిన ఇళ్లకు ప్రభుత్వం పరిహా­రం అందజేస్తోంది. ఈ క్రమంలో పంచా­యతీ పరిధిలోని ఓ బాధితు­డు పరిహారం కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ ఉద్యో­గి ప్రదీప్‌ రూ. 15 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధి­తుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగ­దు అందజేస్తున్న సమయంలో ఏసీబీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement