ఆర్‌బీఐ పాలసీ సమావేశం ప్రారంభం, స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు | Today Stock Market Update In Telugu | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీ సమావేశం ప్రారంభం, స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sep 30 2022 10:20 AM | Updated on Sep 30 2022 10:21 AM

Today Stock Market Update In Telugu - Sakshi

నేడు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరుగుతుండగా.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ద్రవ‍్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఈ పరిణామాల మధ్య ఉదయం 10.15గంటల సమయానికి సెన్సెక్స్‌ 63.83 పాయింట్ల లాభంతో 56488 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, నిఫ్టీ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 16837 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement