ఆర్‌బీఐ పాలసీ సమావేశం ప్రారంభం, స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Today Stock Market Update In Telugu - Sakshi

నేడు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరుగుతుండగా.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ద్రవ‍్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఈ పరిణామాల మధ్య ఉదయం 10.15గంటల సమయానికి సెన్సెక్స్‌ 63.83 పాయింట్ల లాభంతో 56488 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, నిఫ్టీ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 16837 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top