లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు | Stock Market Update 25th November 2025 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

Nov 25 2025 9:27 AM | Updated on Nov 25 2025 9:27 AM

Stock Market Update 25th November 2025

సోమవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 13.64 పాయింట్ల లాభంతో 84,914.35 వద్ద, నిఫ్టీ 7.00 పాయింట్ల లాభంతో.. 25,966.50 వద్ద నిలిచాయి.

టాప్ గెయినర్స్ క్రౌన్ లిఫ్టర్స్, జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరగా.. బీఐఎల్ వ్యాపార్ లిమిటెడ్, RKEC ప్రాజెక్ట్స్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్, అగ్రి-టెక్ (ఇండియా), క్యాపిటల్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల బాట పట్టాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement