శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 120.84 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 74,781.76 వద్ద, నిఫ్టీ 79.70 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,398.10 వద్ద నిలిచాయి.
ఫిజిక్స్వాలా లిమిటెడ్, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, యెస్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, వర్ల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


