సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 382.62 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 76,132.81 వద్ద, నిఫ్టీ 118.55 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 23,779.15 వద్ద నిలిచాయి.
జైడస్ వెల్నెస్ లిమిటెడ్, టేగా ఇండస్ట్రీస్ లిమిటెడ్, జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) లిమిటెడ్, సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


