సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు | Sensex Zooms 567 Points, Nifty Closes In On 19,700 | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు

Oct 10 2023 4:36 PM | Updated on Oct 10 2023 4:39 PM

Sensex Zooms 567 Points, Nifty Closes In On 19,700 - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఇజ్రాయెల్‌ - హమాస్‌ల మధ్య దాడులతో దేశీయ స్టాక్‌ సూచీలు నేలచూపులే చూశాయి. అయితే, అక్టోబర్‌ 10న  ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను సడలించింది.

ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 566 పాయింట్లు లాభంతో 66,079 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 19,689 వద్ద ముగిశాయి. 

కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు లాభాల్లో ముగియగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌,ఏసియన్‌ పెయింట్స్‌ నష్టాలతో ముగిశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement