ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు | SEIL Energy India won the Golden Peacock Award 2025 | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు

Oct 9 2025 8:36 AM | Updated on Oct 9 2025 8:36 AM

SEIL Energy India won the Golden Peacock Award 2025

ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియాకి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్‌ పీకాక్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌’ పురస్కారం లభించినట్లు లభించింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) ఈ అవార్డును ప్రకటించినట్లు తెలి పింది.

పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో కూడుకున్న వ్యాపార విధానాలను పాటించడంపై తమకున్న నిబద్ధతకు ఇది గుర్తింపని సంస్థ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు. నవంబర్‌ 4న జరిగే గోల్డెన్‌ పీకాక్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్‌ (ఐపీపీ) దిగ్గజంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement