నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీగా సౌరభ్‌ వత్స | Nissan Motor India Appoints Saurabh Vatsa as new Managing Director | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీగా సౌరభ్‌ వత్స

Mar 22 2024 5:36 AM | Updated on Mar 22 2024 12:06 PM

Nissan Motor India Appoints Saurabh Vatsa as new Managing Director - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ మోటర్‌ ఇండియా ఎండీగా సౌరభ్‌ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్‌ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు.

ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్‌ ఇండియా ఆపరేషన్స్‌ విభాగం ప్రెసిడెంట్‌ ఫ్రాంక్‌ టోరెస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement