ఖరీఫ్ సాగుకు ముందుగానే పొలాలు దున్నుకుని విత్తనాలు కొనుగోలు చేశాం. పొలాలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పటివరకు కాలువలకు నీరు రాలేదు, వర్షం పడలేదు. ఏటా ఖరీఫ్ సీజన్లో
ఈ పాటికి నాట్లు వేసేవాళ్లం. ఇప్పటివరకు నారుదొడ్లు సైతం పొయ్యలేదు. ఎప్పటికి సాగు ప్రారంభిస్తామో తెలియని పరిస్థితి. ఆలస్యమైతే సీజన్ పూర్తిగా దెబ్బతింటుంది.
– దుండి రామిరెడ్డి, రైతు,
పొన్నపల్లి, చెరుకుపల్లి మండలం
●


