స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు: వైవీ | YV Subba Reddy Comments On SIT Investigation In Tirumala Laddu Case Controversy, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

YV Subba Reddy: స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు

Nov 20 2025 11:45 PM | Updated on Nov 21 2025 11:31 AM

Yv Subba Reddy Comments On Sit Investigation

సిట్‌ అధికారులకు స్పష్టం చేసిన టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

2014 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాపై విచారణ చేయాలని కోరాను 

ఆ 4 ట్యాంకుల్లోని నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా? లేదా సిట్‌ చెప్పాలి 

వైఎస్సార్‌ సీపీ హయాంలో స్వామి వారి ప్రతి రూపాయిని కాపాడాం 

కిలో నెయ్యి రూ.276తో కొనుగోలు చేసినప్పుడు కల్తీ జరిగిందంటే ఒప్పుకుంటారా?

సాక్షి, అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్‌గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి, భక్తులకు మరింతగా సేవలు అందించడానికే పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement