శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YSRCP YS Jagan Meeting with Party Leaders | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Dec 5 2024 1:01 PM | Updated on Dec 5 2024 1:43 PM

YSRCP YS Jagan Meeting with Party Leaders

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌తో సమావేశం ప్రారంభమైంది. 

ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డిశాంతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్‌  జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement