రేపు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్‌ సమావేశం | YSRCP Chief YS Jagan to Meet Parchur Constituency Leaders | Sakshi
Sakshi News home page

రేపు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్‌ సమావేశం

Sep 8 2026 6:46 PM | Updated on Sep 8 2026 8:05 PM

YSRCP Chief YS Jagan to Meet Parchur Constituency Leaders

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement