గురజాడ అప్పారావుకు వైఎస్ జగన్ నివాళి | Ys Jagan Tribute To Gurajada Apparao | Sakshi
Sakshi News home page

గురజాడ అప్పారావుకు వైఎస్ జగన్ నివాళి

Sep 21 2024 2:47 PM | Updated on Sep 21 2024 3:49 PM

Ys Jagan Tribute To Gurajada Apparao

మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు.

సాక్షి, తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

‘‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌” అన్న దేశభక్తి గీతాన్ని సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు. ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. గురజాడ అప్పారావుకి జగన్ నివాళి

 

ఇదీ చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement