నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం | Ys Jagan Blessings To The Newlyweds In Pamidi Anantapur District | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం

May 12 2026 1:32 PM | Updated on May 12 2026 1:37 PM

Ys Jagan Blessings To The Newlyweds In Pamidi Anantapur District

సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది.

ఇవాళ (మంగళ­వారం) పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌లో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌.. వారిని ఆశీర్వదించారు. 

Advertisement
 
Advertisement
Advertisement