భారత షిఫ్‌పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్‌ మృతి | Visakhapatnam Resident Dies in US Attack | Sakshi
Sakshi News home page

భారత షిఫ్‌పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్‌ మృతి

Jun 11 2026 9:47 PM | Updated on Jun 11 2026 9:54 PM

Visakhapatnam Resident Dies in US Attack

విశాఖ: ఒమన్‌ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్‌ అనే మెరైన్‌ ఇంజనీర్‌ మృతిచెందాడు. భారత్‌కు చెందిన షిప్‌పై  ఒమన్‌ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. 

ఈ ఘటనలో మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్‌ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష​ వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్‌లుగా మర్చంట్‌ నేవీలో సురేష్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్‌లోని సురేష్‌ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement