విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు

Union Minister Faggan Singh Key Comments Visakha Steel Plant - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు.

పూర్తి సామర్థం మేరకు ప్లాంట్‌ పనిచేసే ప్రక్రియపైనే ఫోకస్‌ పెట్టామన్నారు. వీటిపై  యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. బిడ్‌లో టీఎస్‌ సర్కార్‌ పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనని  ఫగ్గన్ సింగ్‌ అన్నారు.
చదవండి: చంద్రబాబుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top