మరింత పెరగనున్న ఎండలు | Sakshi
Sakshi News home page

మరింత పెరగనున్న ఎండలు

Published Wed, May 1 2024 4:59 AM

Temperatures above 46 degrees in Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు,  తీవ్ర వడగాడ్పులు  బుధవారం నుంచి తీవ్ర­తరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరిం­త ఉధృతం కానున్నాయి.

కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement