అక్రమ మైనింగ్‌పై బాంబు పేల్చిన టీడీపీ ఎమ్మెల్సీ.. బాబుకు ఫిర్యాదు | TDP MLC Rambhupal Reddy Wrote Letter To CBN Over Illegal Mining, More Details Inside | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై బాంబు పేల్చిన టీడీపీ ఎమ్మెల్సీ.. బాబుకు ఫిర్యాదు

Jul 25 2025 7:09 AM | Updated on Jul 25 2025 12:13 PM

TDP MLC Rambhupal Reddy Wrote Letter To CBN Over Mining

నిత్యం 100 టన్నుల బెరైటీస్‌ అక్రమంగా తరలిస్తున్నారు

సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపా­ల్‌రెడ్డి బాంబు పేల్చారు. ‘అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అపారమైన బెరైటీస్‌ ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేవు, రాయల్టీ లేదు, అక్రమార్జనతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్‌ మెటీరియల్‌ విచ్చలవిడిగా లభిస్తోంది. ఎలాంటి రక్షణ చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement