శ్రీకాకుళం: ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి | Srikakulam: Fatal Accident Kills Father Son Duo | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి, తల్లీకూతుళ్ల పరిస్థితి విషమం

Nov 14 2022 7:22 AM | Updated on Nov 14 2022 8:05 AM

Srikakulam: Fatal Accident Kills Father Son Duo - Sakshi

నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సాక్షి, శ్రీకాకుళం:  జిల్లాలోని నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయివాళ్లు తండ్రీకొడుకులుగా తెలుస్తోంది. 

బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు. ఇక ఈ ప్రమాదంలోనే గాయపడ్డ తల్లి, కుమార్తెలను ఆస్పత్రికి తరలించారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement