తిరుమలలో హైఅలర్ట్‌.. భద్రత కట్టుదిట్టం | Security Increased In Tirumala In The Wake Of Terror Attack In Jammu And Kashmir Pahalgam, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుమలలో హైఅలర్ట్‌.. భద్రత కట్టుదిట్టం

Apr 24 2025 10:20 AM | Updated on Apr 24 2025 2:55 PM

Security Increased In Tirumala

సాక్షి, తిరుమల: తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో టీటీడీ.. తిరుమలలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 

High Alert: తిరుమలలో భద్రత కట్టుదిట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement