కరోనా తగ్గడంతో బయెమెట్రిక్‌ విధానం అమల్లోకి

Re Starts Biometric System To AP Govt Employees - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో 2020 మే నుంచి బయోమెట్రిక్‌ హాజరు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా తగ్గడంతో మళ్లీ బయోమెట్రిక్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి
చదవండి:  ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top