50కి చేరిన కోవిడ్‌ కేసులు | Covid cases reach 50 in the state | Sakshi
Sakshi News home page

50కి చేరిన కోవిడ్‌ కేసులు

Jul 29 2026 5:17 AM | Updated on Jul 29 2026 5:17 AM

Covid cases reach 50 in the state

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నమోదైన కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 50కు చేరుకుంది. మంగళవారం కాకినాడ జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం 32 యాక్టివ్‌ కేసులు ఉండగా వీరిలో 25 మంది బాధితులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఏడుగురు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు వైరస్‌ బారినపడ్డ నలుగురు బాధితులు మృత్యువాతపడ్డారు. మరో 14 మంది కోలుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement