రైతులను మరోసారి మోసం చేసిన కూటమి సర్కార్‌ | No Irrigation Water For Farmers AP Minister Nimmala Says | Sakshi
Sakshi News home page

రైతులను మరోసారి మోసం చేసిన కూటమి సర్కార్‌

Aug 24 2026 9:32 PM | Updated on Aug 24 2026 9:35 PM

No Irrigation Water For Farmers AP Minister Nimmala Says

కర్నూలు:  రైతులను కూటమి సర్కార్‌ మరోసారి మోసం చేసింది. సాగునీరు ఇవ్వలేమంటూ రైతులకు షాకిచ్చింది చంద్రబాబు సర్కారు. తుంగభద్ర, పోతిరెడ్డిపాడు నుంచి తాగడానికి తప్ప వ్యవసాయానికి నీరు ఇవ్వలేమని మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చిచెప్పారు. 

2027 జూలై వరకూ సాగునీరు అడగొద్దన్నారు నిమ్మల. నీరు లేక పంటలు ఎండిపోయాయని చెప్తే ఏం చేయలేం? అని రైతులకు స్పష్టం చేశారు. హంద్రీనీవా నీళ్లను తాగునీటికే వాడుకోవాలని మంత్రి నిమ్మల కరాఖండీగా చెప్పేశారు.

విద్యాశాఖ నిర్వహణలో మంత్రి లోకేష్‌ ఘోర వైఫల్యం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement