సాక్షి, కర్నూలు: సి.బెళగల్ మండల పరిధిలోని ముడుమాల గ్రామంలో రెండురోజులుగా గుర్తు తెలియని బాలిక (14 ఏళ్లు) సంచరిస్తోంది. గ్రామస్తులు చేరదీసి వివరాలు అడిగితే తనది నంద్యాల అని, పేరు వైశాలి అని మాత్రమే చెబుతోంది. మీ తల్లిదండ్రులు ఎవరు..ఇంటి నుంచి ఎందుకొచ్చావు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పకుండా దూరంగా వెళ్లిపోతోంది. ‘నన్ను ఇక్కడి నుంచి మా ఊరికి పంపిస్తే చేతులు కోసుకుని చనిపోతా’ అంటూ కూడా బెదిరిస్తోంది. బాలిక మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని..అందుకే అలా ప్రవర్తిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. బాలికను తమ వద్ద ఉంచుకుని పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. (20 నెలల తరువాత గుర్తుకొచ్చిన చిరునామా)
వైశాలి.. ఊరెళ్లమంటే చనిపోతానంటోంది..!
Published Mon, Nov 9 2020 8:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నవరతన్ నగలు.. పెట్టుబడికి మార్గం
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement