ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం | Kalpalatha Reddy Elected MLC From Krishna Guntur District Seat | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం

Mar 18 2021 10:11 AM | Updated on Mar 18 2021 12:30 PM

Kalpalatha Reddy Elected MLC From Krishna Guntur District Seat - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలతారెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీ చేయగా, 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement