అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు | AP Politics, ED Issues Notice To Former Minister Ambati Rambabu, Asks Him To Appear For Inquiry, Check Details Inside | Sakshi
Sakshi News home page

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

Sep 18 2026 2:55 PM | Updated on Sep 18 2026 3:41 PM

ED Issues Notice to Former Minister Ambati Rambabu

సాక్షి,విజయవాడ: మాజీమంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయనపై మరో కేసు మోపేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈనెల 11వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, అంబటి రాంబాబు మాత్రం ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాము ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించామని, ఈ వ్యవహారంలో అంబటి రాంబాబు నేరుగా తమ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ఈడీ విచారణకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ED నోటీసులు.. అంబటిపై మరో కేసు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement