అన్నమయ్య జిల్లాలో కంపించిన భూమి | Earth Shook In Annamayya District | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లాలో కంపించిన భూమి

Oct 26 2025 11:09 AM | Updated on Oct 26 2025 11:09 AM

Earth Shook In Annamayya District

అన్నమయ్య జిల్లా: రామసము­ద్రం మండలం మాలేనత్తం పంచాయతీ సింగంవారిపల్లెలో శనివారం సాయంత్రం భూమి కంపించి.. పెద్దగా శబ్ధం రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 6:54 నిముషాలకు భూమి రెండు సార్లు కంపించినట్టు తెలిపారు. ఇళ్లలోని సామాన్లు, పొయ్యిపై పాత్రలు, పడుకున్న మంచాలు సైతం కిందపడిపోయినట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement