YSRCP MLA Roja Visits Tirumala Temple With Family - Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా..

Nov 17 2021 11:13 AM | Updated on Nov 17 2021 2:15 PM

Chittoor: MLA Roja Visits Tirumala Temple  - Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు.  బుధవారం(నవంబర్‌ 17)తన.. జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆర్కే రోజా తెలిపారు.

ఈ క్రమంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేక ఆశీర్వాచనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement