వైఎస్సార్‌ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన | Central Team Visits Cyclone Affected Areas In YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

Dec 18 2020 2:56 PM | Updated on Dec 18 2020 3:05 PM

Central Team Visits Cyclone Affected Areas In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: నివర్‌ తుపాను నష్టాన్ని జిల్లాలో కేంద్రం బృందం శుక్రవారం పరిశీలించింది. తుపాను నష్టంపై కేంద్ర బృందానికి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నివేదిక అందించారు. పూర్తి అంచనా వేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయం, ఉద్యానవన, మౌలిక రంగాల్లో భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వరి, వేరుశనగ సహా అన్ని పంటలూ దెబ్బతిన్నాయని వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని కేంద్రబృందానికి అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement