నామినేషన్‌.. డామినేషన్‌

Authorities Surprised at behavior of Rammurthy Naidu - Sakshi

రామగిరి: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, రామగిరి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ్మూర్తినాయుడు నామినేషన్‌ కేంద్రంలోకి వచ్చి కుర్చీలో దర్జాగా కూర్చోవడంతో అక్కడి అధికారులు, అభ్యర్థులు అవాక్కయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో చోటుచేసుకుంది.  అతను అభ్యర్థి కాడు.. కానీ తన సైన్యంతో వచ్చి ఇలా కంప్యూటర్‌ ముందున్న కుర్చీని లాక్కుని కూర్చోవడంతో అధికారులంతా అవాక్కయ్యారు. (చదవండి: దాడుల పాపం టీడీపీదే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top